వార్తలకు తిరిగి వెళ్లండి

నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధి దారులకు రూ.4,92,000 విలువైన చెక్కులను లబ్ధిదారులు పంపిణీ చేశారు.సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరు పేదల పాలిట గొప్ప వరంగా మారిందని మాట్లాడారు .
ఎంతోమంది ఆర్తులను ఈ పథకం ఆదుకుంటున్నదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

