Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పరిశీలించినా మొదలుకాని పనులు

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 9:43 AM కామరెడ్డిGeneral
సీఎం పరిశీలించినా మొదలుకాని పనులు - Udayam
లింగంపల్లి(ఖర్ధు) వద్ద పాముల వాగు వంతెన కూలి ఏడాది గడుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి వచ్చి పరిశీలించినా నూతన వంతెన నిర్మాణానికి నోచుకోలేదు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. గత నెలలో శాశ్వత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. ప్రయాణికుల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. మరోవైపు లింగంపేట-పోల్కంపేట ప్రధాన రహదారిపై కల్వర్టులు కొట్టుకుపోయి అత్యంత ప్రమాదకరంగా మారాయి.

Comments

G
Loading comments...