Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబును కలిసిన గుండ లక్ష్మీదేవి

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 10:10 AM శ్రీకాకుళంGeneral
సీఎం చంద్రబాబును కలిసిన గుండ లక్ష్మీదేవి - Udayam
శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవి శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన భర్త విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను సీఎంకు అందజేసి, విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం రాష్ట్ర మంత్రి లోకేశ్‌ను కూడా ఆమె కలిశారు.

Comments

G
Loading comments...