Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఐ విచారణకే విద్యార్థుల పట్టు

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 10, 2026 7:43 AM ఆల్ ఇండియా జాతీయ
సీబీఐ విచారణకే విద్యార్థుల పట్టు - Udayam Digital
జార్ఖండ్‌ నియామక పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని విద్యార్థులు పట్టుబట్టారు. ప్రభుత్వం 98 శాతం డిమాండ్లను అంగీకరించినట్లు ప్రకటించినా, ఆరోవిడత చర్చలు విఫలమయ్యాయి. ఆగస్టు 10న అసెంబ్లీ వరకు ర్యాలీ కొనసాగిస్తామని విద్యార్థి నేతలు ప్రకటించారు.సీబీఐ విచారణ డిమాండ్‌ను అంగీకరించలేమని మంత్రి సుదివ్య కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...