వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్లో ఏఐటీయూసీకి చెందిన 15 మంది కార్మికులు సీఐటీయూలో చేరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి చేసిన ఆరోపణలను ఖండించారు. నగేష్ను తొలగించాలని కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

