Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 2న ‘సిగ్మా’

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:53 AM జాతీయంవాణిజ్యం
అక్టోబర్ 2న ‘సిగ్మా’   - Udayam
జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్‌కిషన్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. సాహసాలతో కూడిన నిధి అన్వేషణ కథాంశంతో సినిమా రూపొందిందని జాసన్‌ సంజయ్‌ తెలిపారు. తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు.

Comments

G
Loading comments...