వార్తలకు తిరిగి వెళ్లండి

వంటనూనెల ధరలను నియంత్రించేందుకు దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. పండగల సీజన్లో డిమాండ్ పెరగడంతో ధరలు గతేడాదితో పోలిస్తే 20%కిపైగా పెరిగాయి.
వినియోగదారులతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుంకాన్ని సుమారు 5% తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Loading comments...

