వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గం లోని చౌదర్పల్లి కి చెందిన బోదాస్ యాదగిరి కి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కు మంజూరైంది.
గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయనకు రూ. రెండు లక్షల విలువగల చెక్కును అందజేశారు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

