వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు సినిమా ఆధిపత్యంపై ఓ నెటిజన్ చేసిన పోస్టుకు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఊప్స్’ అంటూ స్పందించారు. ‘ది రాజాసాబ్’, ‘ఓజీ’, ‘దేవర’ వసూళ్లను ప్రస్తావించిన పోస్టుపై ఆయన స్పందన చర్చకు దారితీసింది.
గతంలోనూ తెలుగు సినిమాపై ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజా స్పందనను కొందరు పరోక్ష విమర్శగా భావిస్తున్నారు.
Comments
Loading comments...

