వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని బంగారుపేట శివారులో గంగాభవానికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు చేసి అలంకరించారు.
అనంతరం సహస్రనామార్చన, కుంకుమార్చన తదితర పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

