Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో ఇద్దరికి జైలు శిక్ష

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 14, 2026 2:06 PM కడపGeneral
హత్య కేసులో ఇద్దరికి జైలు శిక్ష - Udayam
టేకు చెట్లు నరికిన కూలీ డబ్బుల విషయంలో జరిగిన గొడవలో లక్ష్మీనరసింహులు హత్యకు గురైన కేసులో ఇద్దరికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ప్రధాన జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డా. సి. యామిని గురువారం తీర్పు వెల్లడించారు. 2023లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఈ ఘటన జరిగింది. నేరం రుజువు కావడంతో A2 పత్తూరి మణీంద్ర, A3 పత్తూరి నాగేంద్రలకు కోర్టు శిక్ష విధించింది.

Comments

G
Loading comments...