వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్ధరామయ్య గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రుల ఎంపికపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరును చివరి నిమిషంలో జాబితా నుంచి తొలగించడమే ఆయన ఆగ్రహానికి కారణమని పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Loading comments...
