వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవంచ గ్రామంలో కీర్తిశేషులు చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో 13వ వార్డు మాజీ కౌన్సిలర్ నందకిషోర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

