వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శృంగేరి శారదా పీఠంలో జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారిని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
మరో 6 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి, మహాయజ్ఞంతో విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు.
Comments
Loading comments...

