Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం నీటిని మళ్లించడంలో ప్రభుత్వం విఫలం

Follow Udayam on Google
sanjay Sep 17, 2026 8:53 PM జాతీయంGeneral
శ్రీశైలం నీటిని మళ్లించడంలో ప్రభుత్వం విఫలం - Udayam
శీశైలం జలాశయంలో నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైందని.. YCP అధినేత జగన్ విమర్శించారు. 'పోతిరెడ్డిపాడు నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు. తెలుగు గంగ, SRBC, KC కెనాల్‌ పరిధిలోని రిజర్వాయర్లను ముందుగానే నింపాల్సి ఉన్నా ఆపని చేయలేదు. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్టులను ప్రభుత్వం ప‌ట్టించుకోలేదు' అని జగన్ ఆరోపించారు.

Comments

G
Loading comments...