Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాల కోసం పోరుబాట

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:32 AM నెల్లూరుGeneral
శ్రీశైలం జలాల కోసం పోరుబాట - Udayam
శ్రీశైలం జలాలు సోమశిలకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చలో నెల్లూరు బ్యారేజీ కార్యక్రమం చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నేత శైలజానాథ్ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. పోలీసుల అడ్డంకులు, దౌర్జన్యా

Comments

G
Loading comments...