వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలు నిలిచిపోయాయి. గతేడాది SEP 13 నాటికి 2.26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయగా, ప్రస్తుతం 99 % పైగా తగ్గి కేవలం 735 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తోంది.
SEPలో వరద రాకపోవడంతో నీటిమట్టం 864.20 అడుగులకు (119.49 TMC) పడిపోయింది. మరోవైపు TG విద్యుదుత్పత్తి, హంద్రీనీవా తదితర అవసరాలకు రోజువారీగా 31,214 క్యూసెక్కుల వినియోగం జరుగుతోంది.
Comments
Loading comments...

