వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాసియా ప్రాంతీయ అభివృద్ధికి సముద్ర మార్గాల భద్రత అత్యంత కీలకమని కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో భేటీ అయిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
గత 40 ఏళ్లలో భారత రక్షణ మంత్రి శ్రీలంకలో పర్యటించడం ఇదే మొదటిసారి కాగా, ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య మూడు కీలక రక్షణ ఒప్పందాలు కుదిరాయి.
Comments
Loading comments...

