Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు: ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ గుమ్మల మమత

Follow Udayam on Google
Syed Farooq Sep 05, 2026 12:05 AM మహబూబ్‌నగర్General
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు: ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ గుమ్మల మమత - Udayam
మహబూబ్ నగర్ నగర పరిధిలోని అప్పనపల్లి 3వ డివిజన్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు నగర మేయర్ గుమ్మల మమత మఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...