Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

Follow Udayam on Google
RAGHU Aug 16, 2026 8:57 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ - Udayam
శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. సమర్పించిన అర్జీ తాలూకా స్థితిగతులను 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...