వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఇటీవల కేసు నమోదైంది. దీన్ని వైసీపీ శ్రేణులు ఖండించాయి.
కుందువానిపేటలో హుద్హుద్ ఇళ్లను ప్రారంభించి మత్స్యకారులకు అందిస్తే కేసులు నమోదు చేయడం ఏమిటని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. ఈ కేసు రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపించారు. రాజకీయంగానూ, న్యాయపరంగానూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

