వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా తప్పదని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ హెచ్చరించారు.
శనివారం అరసవల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో గార్బేజ్ పాయింట్లను శాశ్వతంగా తొలగించడమే లక్ష్యమన్నారు. చెత్త పాయింట్ వద్ద 4 ట్రాక్టర్లు, జేసీబీతో వ్యర్థాలను తొలగించి మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

