వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని 50వ వార్డులో గల శ్రీ లోకమాత ఆలయాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ నిర్వహించారు.
జగిత్యాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పట్టణం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.
Comments
Loading comments...

