వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జయంతి కమిటీ చైర్మన్ జైపాల్ యాదవ్, సురేష్ వేడుకల పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

