Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ అభయాంజనేయ మిత్ర మండపం ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రతం

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 4:03 PM రాజన్న సిరిసిల్లGeneral
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ మిత్ర మండపం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వ్రతం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరిగింది.

Comments

G
Loading comments...