Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ లెక్చరర్‌కు షోకాజ్‌ నోటిస్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:47 AM హన్మకొండ General
కేయూ లెక్చరర్‌కు షోకాజ్‌ నోటిస్ - Udayam
కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలో పనిచేస్తున్న ఓ పార్ట్‌టైం లెక్చరర్‌కు రిజిస్ట్రార్‌ రామచంద్రం ఈనెల 3న షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా మార్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...