వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్యాజువాలిటీలో పడకల కొరతతో రోగులకు వరండాలోనే చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. రోజూ 150-200 మంది రోగులు వస్తుండగా 10 పడకలు మాత్రమే ఉన్నాయి.
రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ భవనం పూర్తయినా పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులో లేక ప్రారంభం కాలేదు. అది ప్రారంభమైతే అత్యవసర వైద్య సేవలు మెరుగుపడనున్నాయి.
Comments
Loading comments...

