వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని పలు పీహెచ్సీలు, సీహెచ్సీల్లో వైద్యులు, పరికరాల కొరతతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. కొన్ని చోట్ల పరికరాలు నిరుపయోగంగా ఉండగా, మరికొన్ని కేంద్రాల్లో వైద్యుల కొరత కొనసాగుతోంది.
దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పాడైన పరికరాల మరమ్మతులు, ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల మెరుగుదలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

