వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన నేత నేమురి శంకరన్న అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఆ పార్టీ నగర అధ్యక్షుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
22ఏ జీవో, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

