Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాలయ నిర్మాణానికి ₹50,000 విరాళం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 01, 2026 5:45 PM వికారాబాద్General
శివాలయ నిర్మాణానికి ₹50,000 విరాళం - Udayam
దోమ మండలం దొంగ ఎంకెపల్లి వీరన్న గుట్టపై వెలిసే శివాలయ నిర్మాణానికి RBOL CEO, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ₹50,000 విరాళం ప్రకటించారు. BSR టీమ్ సభ్యుల ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, పూజారి శివకుమార్‌లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...