వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండల కేంద్రంలోనీ ప్రభుత్వ హాస్టల్ భవనం పైకప్పు పెచ్చలు ఊడిపడడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
భవనం పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న హాస్టల్ కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

