Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో గ్రంథాలయం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:10 PM గుంటూరుGeneral
శిథిలావస్థలో గ్రంథాలయం - Udayam
ఫిరంగిపురం గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది. భవనం స్లాబ్‌ పెచ్చులు ఊడిపోతుండగా.. కిటికీలకు చెదలు పట్టి పాడైపోయాయి. ఫ్లోరింగ్‌ బండలు కృంగిపోయి పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు భవనాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...