Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు చేరిన దాచేపల్లి - గురజాల వంతెన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 9:27 PM పల్నాడుGeneral
శిథిలావస్థకు చేరిన దాచేపల్లి - గురజాల వంతెన - Udayam
దాచేపల్లి పరిధిలోని శ్రీనివాసపురం నుంచి పులిపాడు మీదుగా గురజాల వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెన ముందుభాగం దెబ్బతిని పెద్ద గోతులు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశముందని, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...