వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ నగరం 49వ డివిజన్ శేషాద్రి నగర్ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా పునఃపరిశీలనపై వార్డు సభనిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ చిన్నచిన్న పొరపాట్లను గుర్తించి సరిచేసి, గడువులోగా పునఃపరిశీలన పూర్తి చేయాలని సూచించారు.
బీఎలీలు, బీఎల్ఎలు సమన్వయంతో పారదర్శకంగా పనిచేయాలని కార్పొరేటర్ ప్రసన్న ఆనంద్ కోరారు.
Comments
Loading comments...

