వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎంసీలో తిరుగుబాటు ఎంపీల సంక్షోభం నడుమ, అధినేత్రి మమతా బెనర్జీకి తాను అండగా ఉంటానని సీనియర్ నటుడు, ఎంపీ శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. కష్టకాలంలో తనకు మద్దతునిచ్చిన మమతను మోసం చేసే ప్రసక్తే లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.
తిరుగుబాటు ఎంపీల ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తృణమూల్ పక్షాన తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...

