వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో వాతావరణం అనుకూలించక రెండు విమానాలు దారి మళ్లాయి. పుణె విమానాన్ని గన్నవరానికి, దుబాయ్ సర్వీసును బెంగళూరుకు మళ్లించారు.
పరిస్థితి చక్కబడటంతో కొద్దిసేపటికే ఈ విమానాలు శంషాబాద్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

