వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళల అండర్-19 ఎంపికల్లో షాద్నగర్కు చెందిన మధు హంసిని రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్కు ఎంపికైంది.
ఇంట్రో 21 క్రికెట్ అకాడమీలో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్న ఆమె క్రమశిక్షణతో సాధన చేస్తోంది. తెలంగాణ జట్టులో స్థానం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మధు హంసినిని కోచ్ జ్ఞానేశ్వర్ అభినందించారు.
Comments
Loading comments...

