వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు అంతారం రైతువేదికలో జరిగిన "రైతు నేస్తం 100వ ఎపిసోడ్" వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి వినియోగం తగ్గించే ఆరుతడి పంటలు, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. అనంతరం ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు
Comments
Loading comments...
