Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో తీవ్రంగా కొనసాగుతున్న వరద పరిస్థితి

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Jul 31, 2026 2:31 PM అల్ ఇండియా జాతీయ
ఒడిశాలో తీవ్రంగా కొనసాగుతున్న వరద పరిస్థితి - Udayam Digital
ఒడిశాలో వరద ముప్పు ఇంకా తొలగలేదు. వైతరిణి, బ్రాహ్మణి నదుల ఉప్పొంగుతుండటంతో 13 జిల్లాల్లోని 57 బ్లాకుల్లో దాదాపు 8 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. వివిధ నదులకు గండ్లు పడటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 2.68 లక్షల మంది వరద నీటిలోనే చిక్కుకుపోయారు. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేశ్ పూజారి తెలిపారు.

Comments

G
Loading comments...