వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్గా రామగిరి బానేశ్, వైస్ ఛైర్మన్గా రాయలింగుతో పాటు డైరెక్టర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి బాధ్యతాయుతంగా సేవలందిస్తామని బానేశ్ తెలిపారు.
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సహకారంతో ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేస్తామని బానేశ్ అన్నారు. కార్యక్రమంలో మేయర్ మధుకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

