వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభం కావడంతో అర్హులైన లబ్ధిదారులు వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలకు చేరుకున్నారు.
ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం బారులు తీరారు. అయితే సర్వర్ మొరాయించడం, పెన్షన్ వెబ్సైట్ సక్రమంగా పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

