వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సెప్టెంబర్ 1న (మంగళవారం) ఉదయం 11 గంటలకు హిందూ ఉత్సవ సమితి ముఖ్య సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన కమిటీ ఎన్నికతో పాటు రాబోయే ఉత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు.
నియోజకవర్గ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సమితి ప్రధాన కార్యదర్శి పెట్లోళ్ల నర్సింలు కోరారు.
Comments
Loading comments...

