వార్తలకు తిరిగి వెళ్లండి

సెమికాన్ 2.0 కింద దేశంలో 11-12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవి చిప్ డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, పరికరాలు తదితర రంగాల్లోకి రానున్నాయి.
ఈ పెట్టుబడులతో సెమీకండక్టర్ రంగంలో సుమారు లక్ష కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. కంపెనీలు తమ బోర్డులు, వాటాదారుల ఆమోదాల తర్వాత పెట్టుబడులను ప్రకటిస్తాయని తెలిపారు.
Comments
Loading comments...

