వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం సెలవు దినం కూడా వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఐదవ రోజుకి చేరాయి. అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ,
అర్హులైన వీఆర్ఏలకు పర్మినెంట్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

