వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో 375మంది లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు .
రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదోడి కళను నెరవేరుస్తూన్నదని అన్నారు . అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు . అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు .
Comments
Loading comments...

