వార్తలకు తిరిగి వెళ్లండి

'వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెన్యూర్' లక్ష్యంతో పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం 'స్వయం' పేరుతో ప్రత్యేక బ్రాండ్ను తీసుకొచ్చింది. ఈ నెల నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభించనుంది.
ఆహార ఉత్పత్తులకు ఫుడ్ లైసెన్సు తప్పనిసరి. ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరేలా ఈ విధానం ఉపయోగపడుతుందని మెప్మా పీడీ చిట్టిరాజు తెలిపారు.
Comments
Loading comments...

