వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్కు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో బి. విష్ణు, దివ్య, రోహిత్, చైతన్య ప్రతిభ కనబరిచి అర్హత సాధించారు.
ఈ నెల 7న హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా తరఫున పాల్గొననున్నారు. విద్యార్థుల ఎంపికపై పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...
