వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కామారెడ్డికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి బీదర్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

