Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిరీష హత్యపై సీతక్క దిగ్భ్రాంతి

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
శిరీష హత్యపై సీతక్క దిగ్భ్రాంతి - Udayam
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్‌ కేర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ములకలపల్లి మండలానికి చెందిన నర్స్‌ శిరీష హత్యకు గురైన ఘటనపై మంత్రి దనసరి అనసూయ సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఘటనపై మంత్రి సీతక్క డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్‌ చేసి సమగ్రంగా, ఉన్నతస్థాయిలో విచారణ జరపాలని కోరారు.

Comments

G
Loading comments...