వార్తలకు తిరిగి వెళ్లండినీట్ లీక్ తర్వాత భద్రత పెంపు.. రూ.7.5 కోట్ల టెండర్ జారీ ధనుష్ రెడ్డి Aug 02, 2026 2:17 PM ఆల్ ఇండియా జాతీయ00SaveShareనీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా భద్రతా సేవల కోసం రూ.7.5 కోట్ల విలువైన టెండర్ను జారీ చేసింది. CommentsGPostLoading comments...